భారతదేశం, జూన్ 28 -- పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో సైనిక కాన్వాయ్ పై ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో దూసుకెళ్లడంతో 13 మంది సైనికులు మృతి ... Read More
భారతదేశం, జూన్ 28 -- నటి షెఫాలి జరివాలా మరణం బాలీవుడ్ సినీ పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 42 ఏళ్ల ఆమె శుక్రవారం రాత్రి మరణించారు. మరణానికి అధికారిక కారణం ప్రకటించనప్పటికీ, కొన్ని నివ... Read More
Hyderabad,telangana, జూన్ 28 -- తెలుగు న్యూస్ ప్రెజెంటర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) సూసైడ్ చేసుకుంది. శుక్రవారం హైదరాబాద్ లోని చిక్కడపల్లిలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తల్లి ఫిర... Read More
భారతదేశం, జూన్ 28 -- భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మూవీ 'కన్నప్ప'. దీని కోసం మంచు విష్ణు ఎంతో కష్టపడ్డారు. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి మరీ ఈ మూవీని తీర్చిదిద్దారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చ... Read More
Andhrapradesh, జూన్ 28 -- రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 వ... Read More
భారతదేశం, జూన్ 28 -- షియోమీ తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ఫోలియోను విస్తరిస్తూ, చైనాలో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీని విడుదల చేసింది. దాని పేరు Xiaomi YU7. ప్రారంభ ఎక్స్షోరూం ధర 253,000 యువాన్లు (సుమా... Read More
Hyderabad, జూన్ 28 -- జ్యోతిష్య శాస్త్రంలో, సూర్యుడు బుధుడి మధ్య స్నేహం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు, బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అనేక రాశుల వారు, ఈ యోగం వలన ప్రయోజనాలు పొందుతారు. సూర్యుడు గ్... Read More
Hyderabad, జూన్ 28 -- కీలక పాత్రలతో అలరిస్తున్నారు నటుడు ఆర్ శరత్ కుమార్. హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ తండ్రి అయిన శరత్ కుమార్ మంచు విష్ణు కన్నప్ప మూవీలో నటించి మెప్పించారు. ఇప్పుడు మరో సరికొత్త సిన... Read More
భారతదేశం, జూన్ 28 -- తక్షణ నగదు అవసరాల కోసం పర్సనల్ లోన్స్ ఒక ఈజీ పరిష్కారంగా మారాయి. ఎటువంటి హామీ (కొలేటరల్) లేకుండా సులభంగా నిధులను పొందడానికి ఇవి అవకాశం కల్పిస్తాయి. అనేక రుణదాతలు ఇప్పుడు మరింత సరళ... Read More
Telangana,hyderabad, జూన్ 28 -- రాష్ట్రంలో మళ్లీ కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యారోగ్యశాఖ నుంచి భారీ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 607 అసిస్టెంట్ ప... Read More